కాంగ్రెస్ పార్టీతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి..
మార్చ్ 26, నల్లా సమాచార్ న్యూస్, శేర్లింగంపల్లి :
మాదాపూర్, హాఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ రేపు 27వ తేదీన ఉదయం 8.00గంటలకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్ తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా వి జగదీశ్వర్ గౌడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ,హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ ప్రజలు, కాలనీ సభ్యులు నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేశారు.
(KVB BANK,MADHAVA NAGAR,BACK SIDE OF SAI RANGA THEATRE)..
https://maps.app.goo.gl/pMyR6YipSGr1D1kE7?g_st=awhttps://maps.app.goo.gl/pMyR6YipSGr1D1kE7?g_st=aw
HUDA COLONY,WATER TANK ROAD.
https://maps.app.goo.gl/4ts2iXWvhTN9KKqD8https://maps.app.goo.gl/4ts2iXWvhTN9KKqD8