పీజేఆర్ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవాలి : వి.జగదీశ్వర్ గౌడ్
మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్రెడ్డి(పీజేఆర్) వర్ధంతి నేడు
పీజేఆర్ విగ్రహం వద్ద పూలమాలలతో ఘన నివాళి
డిసెంబర్ 28, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :
మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పి.జనార్దన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం నందు పీజేఆర్ విగ్రహానికి ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి జైపాల్, స్వర్గీయ పిజేఆర్ అనుంగు శిష్యుడు, కార్మికనాయకుడు, రాష్ట్ర లేబర్ సెల్ వైస్ చైర్మన్ (టిపిసిసి) నల్ల సంజీవ రెడ్డితో కలిసి తో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిజేఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను రాజకీయంగా ఎదగడానికి ముఖ్య నాయకులు పీజేఆర్ ముఖ్యపాత్ర పోషించారని, తెలంగాణ కోసం మరి ముఖ్యంగా అప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి వారు చేసిన కృషిని, సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు టీ.కృష్ణ, మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి, ఊరిటీ వెంకట్ రావు, శేఖర్ ముదిరాజ్, కట్ల శేఖర్ రెడ్డి, గఫర్, నర్సింహ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, కాటికే రాజు, సౌందర్య రాజన్, సుదర్శన్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు నాగేష్ నాయక్, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్, ఆల్విన్ కాలనీ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి,సంగారెడ్డి, రాజు ముదిరాజ్, చిన్న, మురళి, ప్రవీణ్, సుధాకర్, కృష్ణ, యలమంచి ఉదయ్ కిరణ్, రవి కుమార్ గౌడ్, రామచందర్ గౌడ్, కార్తీక్ గౌడ్, లక్ష్మణ్, రూబిన్, మహేష్, గోపాల్ గౌడ్, యాదయ్య, వెంకట్ రెడ్డి, కంది చిన్న, ప్రవీణ్, రాజు, బుజేందర్, కన్నా, ఇస్మాయిల్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి కిషోర్, నందు, సురేష్, నవీన్, సత్యరాజ్, అశోక్, నర్సింహ, వినోద్, సింహాచలం, శ్రీనివాస్ ముదిరాజ, కృష్ణ రెడ్డి, శశిధర్, శేఖర్, ప్రదీప్, చారి, సాయి, శంకర్ గౌడ్, జావీద్, భరత్ మహిళలు పార్వతి, ఎం.జయ, స్వాతి రెడ్డి, విజయలక్ష్మి,శాంత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.