నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ :సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట మండలం ఇమాంపేట (KGVB) బాలికల పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రకు ఏర్పాట్లు చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డిగారు..!!
పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో యాత్రకు నాలుగు బస్సుల్లో బయలుదేరిన బృందం, రామప్ప టెంపుల్, లక్నవరం, భద్రకాళి టెంపుల్, మరియు వేయి స్తంభాల గుడిని సందర్శించనున్నారు…!!