తెలంగాణ ప్రజా పాలన ప్రజా విజయోత్సవ వేడుకల్లో SAY NO TO DRUGS/WOMEN SAFETY/CHILD SAFETY
డిసెంబర్ 07, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :
శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా పాలన ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా మదినగూడా నందు ఏర్పాటు చేసిన SAY NO TO DRUGS/WOMEN SAFETY/CHILD SAFETY కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విజయోత్సవాల కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవై దిలీప్ కుమార్,
తెలంగాణ రాష్ట్ర టిజిటిఎస్ చైర్మన్, టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ కుమార్, ఎంబిసి చైర్మన్ జేరిపేటి జైపాల్, షి టీమ్స్ సిఐ సునీత, మియపూర్ సిఐ క్రాంతి కుమార్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.