న
నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606:
యాదాద్రి భువనగిరి జిల్లా లో వేంచేసి ఉన్న యాదాద్రి తిరుమల వేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి,శ్రీ మహాలక్ష్మి ఆలయంలో రత్నగిరి కొండపై వెలసిన ఏడు కొండల స్వామి దర్శనం బీజేపీ లీగల్ సెల్ జాతీయ నాయకులు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది పిట్టా శ్రీనివాసరెడ్డి,రాజ రాజేశ్వరి దంపతులు కుటుంబసభ్యులు తో కలిసి దర్శించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు కార్తీక మాసం శని వారం సందర్బంగా ప్రతేక పూజలు నిర్వహించారు. కలియుగం లో కౌరవులు ఎక్కువగా వున్నారని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కల్పించాలని వెంకటేశ్వర స్వామి ను కోరారు. తెలంగాన రాష్ట్ర ప్రజలు భారత దేశం ప్రజలు శుఖ శాంతులతో అష్ట ఐశ్వర్య ములతో ఆయు ఆరోగ్య మూలతో చల్లగా సంతోషంగా ఉండాలని స్వామి వారి నీ పిట్టా శ్రీనివాసరెడ్డి కోరుకున్నారు. డిల్లీ లో వా యు కాలుష్యం నిర్మూలించి ప్రజలకు ఆయు ఆరోగ్య ము లు కల్పించాలని , భారత దేశం ను ప్రపంచ దేశాలలో అగ్ర దేశం గా నిల పాలని , ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న పెను తుఫాను లు రాకుండా పంచ భూతాలను వెంకటేశ్వర స్వామి, పద్మావతి మహాలక్ష్మి కటాక్ష వీక్షణ ములతో శాంతింప చేయాలని పిట్టా శ్రీనివాసరెడ్డి కోరి నారు. భారత దేశం విద్యా, వైద్య వ్యవసాయ , పారిశ్రామిక , టెక్నాలజీ రంగ ములో ప్రగతి సాధించా లని స్వామి వారు డీవించాలని పిట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైవే రోడ్డు నుండి రత్నగిరి కొండపై కి రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం నిధులతో 5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించాలని పిట్టా శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు కి కొండా సురేఖ గారికి పిట్టా శ్రీనివాసరెడ్డి పంపినారు.