చిన్నారులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనమండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
నాగారం నర్సిములు దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పట్నం మహేందర్ రెడ్డి
అక్టోబర్ 27, నల్లా సమాచార్ న్యూస్ / వికారాబాద్ :
తాండూర్ పట్టణంలో గల ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియం లో తాండూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహులు ఆహ్వానం మేరకు తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వారి మనవరాళ్లు పుట్టు వోలెళ్ళు మరియు వారి వివాహం జరిగి 50 సంవత్సరాలు పూర్తి అయినా శుభసందర్భంలో వివాహ వార్షికోస్తవం జరుపుకున్నందున చిన్నారులను ఆశీర్వదించి నాగారం నర్సిములు దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి…
ఈ కార్యక్రమం లో తాండూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ బివిజి ఫౌండర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తాంబకు శేఖర్, రవి గడ్డలి, బీదర్ రాజశేఖర్, బల్వంత్ రెడ్డి, బిర్కెట్ రఘు యాలేటి శ్రీనివాస్, సిద్ధూ అయ్యా, ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు అభిమానూలు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు….