ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) చైర్మన్ జెరిపేటి జైపాల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి
అక్టోబర్ 20, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్ జన్మదిన పురస్కరించుకొని వారి నివాసం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషీపాక యాదగిరి పాల్గొని శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరపల్లి పరుశరాములు నాగుల మల్లేష్ బోల్లం యాకయ్య తదితరులు పాల్గొన్నారు.