💐అభినందనలు💐
మహబూబ్ నగర్ జిల్లా
గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా
నియమితులైన
శ్రీ మల్లు నరసిహ్మ రెడ్డి గారిని
పాలమూరు రెడ్డి సేవా సమితి
ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ కార్యాలయములో సన్మానించడమైనది.
ఈ కార్యక్రమములో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తూము ఇంద్రసేనారెడ్డి ,
ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేంద్ర రెడ్డి , ఉపాధ్యక్షులు జి . వెంకట్రామ్ రెడ్డి,
ప్రచార కార్యదర్శి యన్ . సురేందర్ రెడ్డి , కార్యదర్శి యు కోటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐