Miyapur Youth Association ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ వారి ఆశీర్వాదం తీసుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ గారు .ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరమల్ల వీరేందర్ గౌడ్, నల్ల సంజీవ రెడ్డి, miyapur youth association members పాల్గొనారు.
మియాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్
