సీనియర్ జర్నలిస్టు ఈటీవీ సిటీ బ్యూరో చీఫ్ కీ||శే||.శ్రీ.ఆదినారాయణ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ.పొన్నం ప్రభాకర్ గారు,టీపీసీసీ అధ్యక్షులు శ్రీ.మహేష్ కుమార్ గౌడ్ గారు,మక్తల్ ఎమ్మెల్యే శ్రీ.వాకిటి శ్రీహరి గారు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు.
ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,శోకతప్తులైన వారి కుటుంబ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
&జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి,నియోజకవర్గ నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్,కనకమామిడి నరేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్,మూర్తి,కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు..