నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606
ఈ రోజు ఉదయం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లారి ఢీకొనడంతో అక్కడిక్కడే మరణించిన తిమ్మాయిపల్లి మాజీ ఉప సర్పంచ్, ఎంపీటీసీ భర్త కందాడి అమరేందర్ రెడ్డి. మృతదేహాన్ని డంపింగ్ యార్డు లోని రాంకీ ఆఫీస్ నందు ఉంచి ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్, GHMC కమిషనర్ సంఘటన స్థలానికి వచ్చి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. అక్కడికి వచ్చిన RDO, MRO లను అడ్డుకొని ఆందోళన చేసిన స్థానిక ప్రజలు.