తెలంగాణ సాధన కోసం తొలి, మలి దశ పోరాటంలో కీలక భూమిక పోషించిన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి నివాళులర్పించారు. స్వతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి బాపూజీ అని స్మరించుకున్నారు.
#kondalaxmanbapuji