రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించి,జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ,సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులు,మహిళలు,యువకుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.ఆధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతామని ముందే తెలియజేశాము.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి,ప్రకాష్ goud, శంకరయ్య, కార్పొరేషన్ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు,ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
#PrajapalanaDinotsavam #PrajaPalana #TelanganaPrajaPrabhutwam