పదకొండవ రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ మరియు అన్న ప్రసాద వితరణ వివిధ కాలనీ లలో విద్యానగర్ కాలనీ, చందానగర్, పాపిరెడ్డి కాలనీ, మొదలైన కాలనీలలో పాల్గొన్న చందానగర్ మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి, మరియు కొండవీటీ ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, చంద్ర మౌళి, పాల్గొనినారు
మరియు ఆయా కాలనీ ల సభ్యులు అసోసియేషన్ సభ్యుల తో కలసి పాల్గొనడం జరిగినది