అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అడవుల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన అటవీ శాఖ సిబ్బందికి తెలంగాణ సీఎం ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకమని వేం నరేందర్ అన్న పేర్కొన్నారు