ప్రధాని మోదీకి మమత వార్నింగ్: అస్సాం, బిహార్, ఢిల్లీ తగలబడతాయి
ఒక వేళ బెంగాల్ తగలబడితే ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్, బిహార్ లు కూడా తగలబడతాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… మోదీ, బిజేపిలను బెదిరించారు.నేనెప్పుడు పగ తీర్చుకోలేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను అని హెచ్చరించారు.మమత బెనర్జీ బహిరంగంగా అల్లర్లను ప్రోత్సాహిస్తున్నదని వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షాను బెంగాల్ బిజేపి అధ్యక్షులు సుకాంత మజుందార్ కోరారు .