పల్లా రాజేశ్వర్ రెడ్డి పై పోచారం ఐటి కారిడార్ లో కేసు నమోదు
Nalla Samachar News Hyderabad:
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ వెంకటాపూర్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేష్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ తో పాటు. గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చర్ ట్రస్ట్. నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, కాలేజీ హాస్టల్ లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి.
అనురాగ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలు.
నాదం చెరువు బఫర్ జోన్ లో కాలేజీలో నిర్మించారంటూ పోలీసులకు AE పరమేష్ ఫిర్యాదు చేశారు.
జోడిమెట్ల నుంచి కాలేజ్ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని ఆరోపణ కూడా ఉన్నది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా కాలేజీలపైనే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి..