నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606:
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా దసరా పండుగ సందర్భంలో నిర్వహిస్తున్నఅలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానం అందజేశారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మిగారు తెలిపారు.