నల్లా సమాచార్ న్యూస్ బడంగ్ పేట్ ,
హైదరాబాద్ బడంగ్ పేట్:
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 31వ డివిజన్ బాలాజీ నగర్ లో సిసి రోడ్డు నిర్మాణం పనులను “మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఈ బిక్కు నాయక్, కాలనీ అధ్యక్షుడు కొండ శ్రావణ్ కుమార్ యాదవ్, నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.