సిఎం రేవంత్ రెడ్డిపై,రెడ్డి మంత్రులపై, ఎమ్మెల్యేలపై, ఎమ్మెల్సీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై నిరసనగా కార్యకర్తల,బీసీ కాంగ్రెస్ నాయకుల మౌన ప్రదర్శన
మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల, బీసీ కాంగ్రెస్ నాయకుల మౌన ప్రదర్శన
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాఖ్యలను ఖండిస్తూ నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన
బీసీ గర్జన సభలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపాటు
తక్షణమే పార్టీ అధిష్టానం స్పందించి మల్లన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.