జోహార్… శ్రీమతి ఇందిరా గాంధీజీ… జోహార్ జోహార్..
అందరికి నమస్కారం:సమాచారం
రేపు అనగా..! 19-11-2024వ తారీకు స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శిల్పారామం వద్ద ఉన్న శ్రీమతి ఇందిరా గాంధీ గారి విగ్రహం వద్ద ఉదయం 11.00 గంటలకు జయంతి కార్యక్రమం నిర్వహించబడును..
https://maps.app.goo.gl/eBL4PeamKV8BKoZn7
కావున నియోజకవర్గ అధ్యక్షులు,నాయకులు,డివిజన్ అధ్యక్షులు,నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు,యూత్ కాంగ్రెస్ నాయకులు,NSUI, సేవాదళ్ , లేబర్ సెల్ టిపిసిసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు,నాయకురాళ్ళు తప్పకుండా అందరు పాల్గొని ఘన నివాళుర్పించాలని కోరుచున్నాము…
మీ వి.జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్
&
మీ నల్ల సంజీవ రెడ్డి
అధ్యక్షులు
శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ
9849396606