*మట్టి గణపతులనే పూజిద్దాం..*
*పర్యావరణాన్ని కాపాడుకుందాం..*
*మాదాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయం నందు డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి
మట్టి వినాయకులను పంపిణీ చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*
*గణేశ్ నవరాత్రి వేడుకల్లో ప్రజలు మట్టి విగ్రహాలను నెలకొల్పి చవితి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.వినాయకుడు నగర ప్రజల సకల విజ్ఞాలను తొలగించి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలను ప్రసాదించాలని అర్థించారు..*
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గోపాల్ నాయక్,వెంకట్రామిరెడ్డి,మహేష్ ముదిరాజ్,సర్దార్,ప్రవీణ్,సురేష్,రాజేష్,కృష్ణ,వినయ్ తదితరులు పాల్గొన్నారు..
#Clay #Idol #ganeshchaturthi #ganeshutsav2024 #distribution #madhapurhyderabad #serilingampallyconstituency #incharge #CongressParty #Corporator #madhapur #Division