నల్లా సమాచార్ న్యూస్ కామారెడ్డి పట్టణం తేదీ 15-8-2024:
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ…
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని సెక్యులర్ పునాదుల మీద నిర్మాణం చేయాలని గాంధీ గారు నెహ్రూ గారు మరియు అంబేద్కర్ గారు ఆరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు అని అన్నారు.
👉 రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. ప్రతి ఒక్కరి ఆశలు ఆకాంక్షలు ఈ ప్రభుత్వంతోనే నెరవేరుతాయని ప్రజలు విశ్వసించారు. మహిళలకు స్వేచ్చ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందుబాటులో ఉంచటానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
👉 *గౌరవ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజ ఇచ్చిన వాగ్దానాల మేయ: అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటలనుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వథకాలు అమలు చేస్తున్నాము అని అన్నారు.
ప్రజాపాలన సేవ కేంద్రాలు:-
👉 ప్రజాపాలన కార్యక్రమాలలో 6 గ్యారంటీల గురించి ప్రజలు ఇచ్చిన దరఖాస్తులలో సవరణలు చేయులకై జిల్లా వ్యాప్తంగా అన్ని మండట. ప్రజా పరిషత్ కార్యాలయములు పురపాలక సంఘ కార్యాలయములలో 33 ప్రజాపాలని సేవ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజా వాణి:-
👉 ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యల పరిష్కారానికై దరఖాస్తులు స్వీకరించి పరీక్షించటం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలోని ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం సమస్యలు వినేందుకు గౌరవ మంత్రులు అందుబాటులో ఉంటారని అన్నారు.
👉 అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పోటీపడే విధంగా, సంక్షేమాలలో సరికొత్త అధ్యాయంతో మన ప్రజా ప్రభుత్వం.
1. కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతి:-
👉 వ్యవసాయంక్స్:- జిల్లాలో ఈ రోజు వరకు సాధారణ వర్షపాతం కురిసింది, జిల్లాలో విసిధ రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం లక్షల 13 వేల 752 ఎకరాలు కాగా 3 లక్షల 80 వేల 727 ఎకరాలాలో సాగుచేయడం జరిగింది.
👉 కామారెడ్డి జిల్లాలోని 3 పురపాలక విజములలో మహోత్సవంలో భాగంగా 25 వేల మొక్కలు నాటడం జరిగింది. తాగి, నీరు సరఫరా గురుంచి పురపాలక సంఘాలలో అధ్యతి 20 క్రింద 179 కట్ల రూపాయల పటికను పరవాల అనుమతులు మండారు చేయటం జరిగింది అని అన్నారు .
👉 కామారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు మీరందరు సహకరిస్తారని ఆశిస్తూ. మరొకసారి జిల్లా ప్రజలందరికి 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు.
అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అదేవిధంగా పోలీసు అధికారులకు బ్యాడ్జీలు, ఉన్నత అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్ గారు, కామారెడ్డి జిల్లా సింధు శర్మ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియగారు, DCC అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, మరియు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు…!!