దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 15వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్సార్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి గారు, పలువులు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఉన్నారు. #YSR #YSRVardhanthi