నల్లా సమాచార్ న్యూస్, హైదరాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గం 9849396606:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా పాపి రెడ్డి నగర్ లోని రోడ్డు నెంబర్ 11 B బ్లాక్ వద్ద పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక సీనియర్ నాయకుడు ఆనంద్ తెట్టబవి మరియు ఇతర నాయకులతో కలిసి సోమవారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈరెడ్డీ దేవేందర్ రెడ్డి, చిట్టి రెడ్డి గోపాల్ రెడ్డి,ఎడ్ల సంపత్ రెడ్డి,మాయ బాలబర్సయ్య,వంగూరి శరత్ రెడ్డి,జగదీశ్వర్,వెంకట్ రెడ్డి,కుమార్,ఇర్మయ్య,సులోచన,డేవెడ్,రాజు,సురేష్,ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు